తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Congress: అవినీతికి పాల్పడిన అందరి బాగోతాలు వెలికి తీస్తాం: సీతక్క

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మంత్రి సీతక్క సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని కేటీఆర్ భరించలేకపోతున్నారని సీతక్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న కోపంతో అనవసరంగా ఆటో కార్మికులను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోయిన అసహనంలో రెండు నెలలు కూడా ఓపిక పట్టకుండా కొత్త ప్రభుత్వంపై మొదటిరోజు నుంచి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: రచ్చ లేపుతున్న నాగబాబు ట్వీట్… పొత్తు చివరి వరకు నిలిచేనా?

పదేళ్లలో అర్హులైన పేదలకు ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదని, లబ్దిదారులకు దళితబంధు, బీసీ బంధులు ఇవ్వలేదని.. సంక్షేమ పథకాలన్నీ బీఆర్ఎస్ శ్రేణులకే ఇచ్చుకున్నారని తెలిపారు. ఒక్కొక్కటిగా అక్రమాలు బయటకు వస్తుంటే తట్టుకోలేక ప్రజలను రెచ్చగొడుతున్నారని సీరియస్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ లీడర్లను వదిలిపెట్టబోమని.. అవినీతికి పాల్పడిన అందరి బాగోతాలు వెలికి తీస్తామని అన్నారు.

5 Comments

  1. It is the best time to make a few plans for the long run and it
    is time to be happy. I’ve read this post and if I could I wish to recommend you few fascinating issues
    or tips. Perhaps you could write subsequent articles regarding this article.
    I want to learn even more issues about it!

    my blog vpn special code

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button