ఆంధ్రప్రదేశ్
-
Manifesto: వైసీపీ మేనిఫెస్టో నేడే.. రైతు కుటుంబాల కోసం కీలక నిర్ణయం!
ఏపీలో మే 13న జరగనున్న ఎన్నికల సమరంలో భాగంగా అధికార పార్టీ వైసీపీ మేనిఫెస్టో విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ ఇవాళ ఉదయం 11 గంటలకు మేనిఫెస్టోను తాడేపల్లి సీఎం కార్యాలయంలో…
-
YS Jagan: శత్రువులతో చేతులు కలిపిన వీళ్లా వారసులు?
వైసీపీ అధినేత, సీఎం జగన్ కడప గడ్డపై ఇచ్చిన ప్రసంగం దద్దరిల్లింది. ప్రతీ పదంలోనూ పంచ్ విసిరారు. వివేకా రెండో పెళ్లి నుంచి హత్య వరకు ప్రతీ అంశంపై ఓ క్లారిటీ ఇచ్చారు. పులివెందులలో జగన్ ఇచ్చిన స్పీచ్కు…
-
AP Elections: గెలుపే లక్ష్యంగా వైసీపీ అడుగులు.. నవరత్నాలకు కొనసాగింపుగా మేనిఫెస్టో!
రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీనిలో భాగంగానే వైసీపీ మేనిఫెస్టోను మెరుగులు దిద్దేందుకు పార్టీ నేతలు పూనుకున్నారు. సీఎం జగన్ సమక్షంలో కాసేపట్లో పార్టీ ముఖ్య…
-
AP Elections: ఎల్లుండి నుంచే సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం.. ప్రతి రోజూ మూడు బహిరంగ సభలు!
వైసీపీ అధినేత, సీఎం జగన్ ఏప్రిల్ 28 నుంచి ఎన్నికల ప్రచార భేరి మోగించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి సీఎం శ్రీకారం చుట్టనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12.30…
-
TDP: టీడీపీ కూటమిలో మొదలైన ఓటమి భయం!
టీడీపీ కూటమికి ఓటమి భయం పట్టుకుందా? ఏం చేసినా ఈ ఎన్నికల్లో గెలుపు కష్టమేనని ఆ నేతలు అంచనాకు వచ్చారా? అందుకే ప్రచారానికి సైతం వెనకడుగు వేస్తున్నారా? అంటే… ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానమే వినిపిస్తోంది. మరో రెండు…
-
YS Jagan Nomination: పులివెందులలో సీఎం జగన్ పర్యటన.. అక్కడే నామినేషన్!
వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ గురువారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. ఈ మేరకు స్థానిక సీఎస్ఐ చర్చి మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి…
-
YSRCP Manifesto: మేనిఫెస్టో రిలీజ్కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే!
ఏపీలో అధికార వైసీపీ పార్టీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారైంది. రాష్ట్రవ్యాప్తంగా లోక్సభ నియోజకవర్గాల వారీగా జిల్లాల్లో కొనసాగుతున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కాసేపట్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో మలివిడత ప్రచార షెడ్యూల్కు పార్టీ కసరత్తు చేస్తోంది.…
-
Memantha Siddham Bus Yatra: 23వ రోజుకు చేరిన జగన్ ‘బస్సు యాత్ర’.. శ్రీకాకుళం జిల్లా సిద్ధమా?
వైసీపీ అధినేత, సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 22వ రోజుకు చేరుకుంది. ఉదయం అక్కివలస నుంచి ప్రారంభమైన ఈ బస్సు యాత్ర నేటితో ముగియనుంది. ఈ మేరకు జగన్ బస్సు యాత్ర శ్రీకాకుళం జిల్లాలోకి…
-
YS Jagan: విశాఖ ఏపీకి డెస్టినేషన్.. సీఎం వచ్చి నేరుగా విశాఖలో కూర్చుంటే?
వైసీపీ అధినేత, సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 21వ రోజు విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో ప్రభంజనంలా కొనసాగుతోంది. దారిపొడవునా సీఎం జగన్కు ప్రజలకు బ్రహరథం పడుతున్నారు. మంగళవారం ఆనందపురంలో దాదాపు 2 వేల మందితో…