జాతీయం
-
Maharashtra: ఎట్టకేలకు కొలక్కి వచ్చిన ‘మహా’కూటమి సీట్ల పంపకం!
మహారాష్ట్రలోని ‘మహా’ కూటమి (శివసేన (ఉద్ధవ్ వర్గం), ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం), కాంగ్రెస్ పార్టీల మధ్య ఎట్టకేలకు సీట్ల పంపకం పూర్తయింది. మొత్తానికి 21-17-10 ఫార్ములాను ఫైనల్ చేసినట్లు ఆ కూటమి నేతలు ఉమ్మడిగా…
-
CEC: ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరిక.. ఎన్నికల కమిషనర్ కు భద్రత పెంపు
లోక్సభ ఎన్నికలకు ముందు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కు జెడ్ కేటగిరీ భద్రతను కలిపిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి వచ్చిన నివేదిక ఆధారంగా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ…
-
Hemangi Sakhi: ప్రధాని మోదీపై పోటీ చేస్తున్న ట్రాన్స్జెండర్.. ఎవరీ హేమాంగి సఖి మాత!
ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికల బరిలో ఉన్నారు. ఇదే నియోజకవర్గం నుంచి ఆయనపై ఓ ట్రాన్స్జెండర్ కూడా పోటీ చేస్తుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అఖిల భారత హిందూ మహాసభ…
-
India: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మాల్దీవులకు సాయం
ఆహారపదార్ధాలను విదేశాలకు ఎగుమతి చేసే విషయంలో భారతదేశం కీలక నిర్ణయం తీసుకుంది. మాల్దీవులకు గుడ్లు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, బియ్యం, గోధుమ పిండి, చక్కెర, పప్పులు వంటి వాటిని ఎగుమతి చేసేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.…
-
Modi: మీకు ఈ విషయం తెలుసా?… మోడీ ఆస్తి వీళ్లందరి కంటే తక్కువ!
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలని ఒకేసారి ట్విట్టర్ వేదికగా బీజేపీ పార్టీ విమర్శించింది. సీఎంగా చేసిన, పీఎంగా చేసిన మోడీ ఆస్తులు ఇలా.. వీళ్ళ ఆస్తులు మాత్రం అలా అంటూ ఆస్తుల విలువ ఫోటోను బీజేపీ పోస్ట్…
-
CBI: కవితకు బిగ్ షాక్…సీబీఐ విచారణకు కోర్టు అనుమతి
ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న కవితను విచారించేందు సీబీఐ సిద్ధమైంది. సీబీఐ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణకు…
-
Delhi: పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారంటీలు… కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. మేనిఫెస్టోను ఏఐసీసీ చీఫ్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ విడుదల చేశారు. న్యాయ్ పత్ర -2024 పేరుతో…
-
Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కు ఊరట
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తిహార్ జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కోర్టులో ఊరట లభించింది. జైలులో ఉన్న ఆయనను సీఎం పదవి నుంచి తొలగించాలని దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు…
-
Elections: బీజేపీలో చేరిన బాక్సర్ విజేందర్ సింగ్
లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. ప్రముఖ భారత బాక్సర్ విజేందర్ సింగ్ బీజేపీలో చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. కాగా 2019 లోక్సభ…
-
Delhi: కేజ్రీవాల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు
భారతదేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేజ్రీవాల్ పిటిషన్ పై తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ వేసిన…