తెలుగు
te తెలుగు en English

ఆంధ్రప్రదేశ్

  • YS Jagan Madanapalle Meeting: జిత్తుల మారి పొత్తుల ముఠా తయారైంది..నేరుగా దెబ్బ కొట్టలేకనే!

    అరుంధతి సినిమాలో పశుపతి లాగే చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని, ఐదేళ్ల తర్వాత సీఎం కుర్చీ కోసం వదల అంటూ కేకలు వేస్తున్నారని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. రానున్న ఎన్నికల్లో మరోసారి అధికారమే లక్ష్యంగా చేపట్టిన ‘మేమంతా…

  • BREAKING: పెన్షన్‌దారులకు గుడ్ న్యూస్..ఏపీ వ్యాప్తంగా రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ

    ఏపీలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం చేపట్టే పలు కార్యక్రమాలు పరోక్షంగా ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశముందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. అందుకే ఎన్నిక‌ల…

  • AP Elections: బుర్రకాయలకోట క్రాస్ దాటిన జగన్ యాత్ర

    మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. చీకటిమనిపల్లెలో ప్రారంభమైన ఈ యాత్ర.. ములకలచెరువు,పెదపాలెం, వేపురికోట మీదుగా బుర్రకాయలకోట క్రాస్‌ దాటింది. తర్వాత గొల్లపల్లి, అంగళ్లు వరకు కొనసాగనుంది. కాగా, దారిపొడవునా ఆత్మీయ స్వాగతం పలికేందుకు ప్రజానీకం…

  • Memantha Siddham Bus Yatra: దేశ చరిత్రలో మహోజ్వల ఘట్టం.. 6వ రోజు షెడ్యూల్ ఇదే!

    రాష్ట్రంలో మరోసారి అధికారమే లక్ష్యంగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌ జగన్ చేపట్టిన బస్సు యాత్ర ఆరో రోజుకు చేరుకుంది. ఈ యాత్ర ఐదో రోజు సోమవారం సత్యసాయి జిల్లాలో విజయవంతంగా కొనసాగింది.…

  • Andhra Pradesh: ఏపీలో సామూహిక రాజీనామాలు చేసిన వాలంటీర్లు

    ఏపీ రాజకీయాలు మొత్తం కూడా వాలంటీర్లు చుట్టూనే తిరుగుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వాలంటీర్లను ఎలెక్షన్స్ విధుల్లో పాల్గొనకూడదంటూ ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయినా కొందరు వాలంటీర్లు అధికార పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో, పార్టీ…

  • AP Elections: దారిపొడవునా జనప్రవాహం.. జగన్‌కు అపూర్వ స్వాగతం!

    శ్రీసత్యసాయి జిల్లా సంజీవపురం నుంచి ఇవాళ బస్సు యాత్ర ప్రారంభమైంది. బత్తపల్లి, రామాపురం, మలకవేముల మీదుగా కొనసాగుతున్న యాత్రలో సీఎం జగన్‌కు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. గత ఐదేళ్ల పాలనలో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన ప్రజలందరూ…

  • AP Politics: పేదలకు మేలు చేసే వ్యవస్థ అంటే పెత్తందారులకు గిట్టదా?

    అవ్వాతాతలు, దివ్యాంగులకు మళ్లీ కష్టాలు రానున్నాయి. ఒకప్పుడు టీడీపీ హయాంలో పింఛన్‌ పొందేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయాలు, పాఠశాల ప్రాంగణాలు, రచ్చబండల దగ్గర పడిగాపులు పడాల్సి వచ్చేది. కొన్ని చోట్ల వారంరోజులుగా తిప్పుకునేవారు. అర్హులు ఉన్నప్పటికీ మండలంలో కొంతమందికి…

  • AP Elections: ఐదోరోజుకు చేరుకున్న ‘బస్సుయాత్ర’.. జననేతకు బ్రహ్మరథం!

    వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు అడుగడుగునా అభిమానులు, నాయకులు, కార్యకర్తలు నీరాజనం పలికారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలుపే లక్ష్యంగా ప్రజాసంకల్పయాత్ర తరహాలో ‘మేమంతా సిద్ధం’ పేరుతో చేపట్టిన బస్సుయాత్రకు ఘన స్వాగతం లభిస్తోంది. ఈ యాత్రతో ప్రజలతో…

  • AP Government: రాజకీయ పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా?

    వలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుది మోసపూరిత రాజకీయమని, ఒక రాజకీయ పార్టీ…

  • AP Elections: టీడీపీ కుటిల రాజకీయం.. వలంటీర్లను అడ్డుకునేందుకు కుట్ర!

    వలంటీర్లపై చంద్రబాబు కుట్ర మరోసారి బయటపడింది. ముందు నుంచి చంద్రబాబు వలంటీర్లకు తాము వ్యతిరేకం కాదంటూనే ఆ వ్యవస్థపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా, ఎలక్షన్ కోడ్‌ను అడ్డం పెట్టుకొని వలంటీర్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్ర‌జ‌ల ఇంటి గుమ్మం…

Back to top button