ఆంధ్రప్రదేశ్
-
AP Elections: దారిపొడవునా జనప్రవాహం.. జగన్కు అపూర్వ స్వాగతం!
శ్రీసత్యసాయి జిల్లా సంజీవపురం నుంచి ఇవాళ బస్సు యాత్ర ప్రారంభమైంది. బత్తపల్లి, రామాపురం, మలకవేముల మీదుగా కొనసాగుతున్న యాత్రలో సీఎం జగన్కు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. గత ఐదేళ్ల పాలనలో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన ప్రజలందరూ…
-
AP Politics: పేదలకు మేలు చేసే వ్యవస్థ అంటే పెత్తందారులకు గిట్టదా?
అవ్వాతాతలు, దివ్యాంగులకు మళ్లీ కష్టాలు రానున్నాయి. ఒకప్పుడు టీడీపీ హయాంలో పింఛన్ పొందేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయాలు, పాఠశాల ప్రాంగణాలు, రచ్చబండల దగ్గర పడిగాపులు పడాల్సి వచ్చేది. కొన్ని చోట్ల వారంరోజులుగా తిప్పుకునేవారు. అర్హులు ఉన్నప్పటికీ మండలంలో కొంతమందికి…
-
AP Elections: ఐదోరోజుకు చేరుకున్న ‘బస్సుయాత్ర’.. జననేతకు బ్రహ్మరథం!
వైసీపీ అధినేత వైఎస్ జగన్కు అడుగడుగునా అభిమానులు, నాయకులు, కార్యకర్తలు నీరాజనం పలికారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలుపే లక్ష్యంగా ప్రజాసంకల్పయాత్ర తరహాలో ‘మేమంతా సిద్ధం’ పేరుతో చేపట్టిన బస్సుయాత్రకు ఘన స్వాగతం లభిస్తోంది. ఈ యాత్రతో ప్రజలతో…
-
AP Government: రాజకీయ పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా?
వలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుది మోసపూరిత రాజకీయమని, ఒక రాజకీయ పార్టీ…
-
AP Elections: టీడీపీ కుటిల రాజకీయం.. వలంటీర్లను అడ్డుకునేందుకు కుట్ర!
వలంటీర్లపై చంద్రబాబు కుట్ర మరోసారి బయటపడింది. ముందు నుంచి చంద్రబాబు వలంటీర్లకు తాము వ్యతిరేకం కాదంటూనే ఆ వ్యవస్థపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా, ఎలక్షన్ కోడ్ను అడ్డం పెట్టుకొని వలంటీర్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల ఇంటి గుమ్మం…
-
YSRCP: వీ లవ్ జగన్.. సీఎంపై సరికొత్త సాంగ్ రిలీజ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి. సీఎం జగన్ మరోసారి అధికారం చేపట్టేందుకు ప్రజాసంకల్పయాత్ర తరహాలో ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు…
-
AP Elections: ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు.. విజయవంతంగా కొనసాగుతున్న ‘బస్సు యాత్ర’
ఏపీ ఎన్నికల ప్రచార భేరిలో వైసీపీ అధినేత జగన్ దూసుకెళ్తున్నారు. అయితే ఎన్నికల్లో సరైన, బలమైన అభ్యర్థుల ఎంపిక ఎంత ముఖ్యమో పార్టీలకు ప్రచారం చేసే నాయకులూ అంతే ముఖ్యం. ప్రధానంగా పార్టీల అభ్యర్థులు, నాయకులు ప్రచారం చేస్తుంటారు.…
-
AP Politics: లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమం.. ముఖాముఖిలో జగన్
చంద్రబాబు హయాంలో లంచాల పాలన ఉండేదని.. గత 58 నెలలుగా వివక్ష లేకుండా పాలన కొనసాగుతోందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. ఈ…
-
AP Government: ఎన్నికల కోడ్.. డీఎస్సీ పరీక్షపై ప్రభుత్వం కీలక నిర్ణయం
డీఎస్సీ పరీక్ష నిర్వహణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024 డీఎస్సీ పరీక్షను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రభుత్వం విద్యాశాఖ అధికారిక…
-
AP Elections: వైసీపీకి పెరిగిన సంఖ్యాబలం..మెజారిటీ ఓటర్లు ఏమన్నారంటే?
రానున్న ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే పలు సర్వేలు చేపట్టాయి. తాజాగా మరో కొత్త సర్వే చేపట్టింది. ఈ సర్వేలో మెజారిటీ ఓటర్లు వైసీపీ వైపే మొగ్గు చూపినట్లు వెల్లడించాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ…