ఆంధ్రప్రదేశ్
-
AP Elections: పదో రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. కొనకనమెట్లలో బహిరంగ సభ
వైసీపీ అధినేత, సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర పదో రోజుకు చేరుకుంది. ఇవాళ ప్రకాశం జిల్లాలో ప్రారంభమైన బస్సుయాత్ర.. పెద్దఅలవలపాడు, కనిగిరి చేరుకుంది. యాత్రలో కలిసిన పిల్లలు, వృద్ధులు, మహిళలతో సీఎం జగన్ ఆప్యాయంగా…
-
AP Elections: అందరికీ మంచి చేశా.. ఇలా చంద్రబాబు చెప్పగలడా?.. సీఎం జగన్
రాష్ట్రంలో ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి చేయడంతోపాటు అందరికీ మంచి చేశానని సీఎం వైఎస్ జగన్ అన్నారు. కావలిలో జరిగిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్లపై విమర్శలు చేశారు. చంద్రబాబును ఒక్కటే అడుగుతున్నా..…
-
Google Trends: గూగుల్ ట్రెండ్స్.. టాప్ లేపిన సీఎం జగన్
ఎన్నికల వేళ సీఎం జగన్ టాప్ లేపేశారు. రాష్ట్రంలోని ఇంటర్నెట్ వినియోగదారులు ఎక్కువగా ఏ టాపిక్పై ఆసక్తి కనబరుస్తున్నారనే విషయంపై ట్రండ్ విశ్లేషణలో సీఎం జగన్ టాప్లో ఉండగా.. చంద్రబాబు దగ్గరలో కూడా లేకపోవడం గమనార్హం. సీఎం జగన్…
-
AP politics: బలహీన పడుతున్న టీడీపీ.. మార్పులకు అవకాశం!
రాజకీయ అనుభవం లేని జనసేన అధినేత పవన్ కల్యాణ్తో పొత్తులు పెట్టుకోవడంతోపాటు బీజేపీని ఛీ ఛీ అంటూనే కాళ్లబేరాలాడి టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. మళ్లీ గెలుస్తామో లేదోనని తేలడంతో కాంగ్రెస్తో రహస్య పొత్తు పెట్టుకున్నారు. కాగా,…
-
AP Elections: దిగ్విజయంగా 9వ రోజుకు చేరిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర
వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ప్రారంభించిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇవాళ తొమ్మిదవ రోజు ఉమ్మడి నెల్లూరులో జగన్ బస్సుయాత్ర కొనసాగనుంది. ఉదయం 9 గంటలకు చింతరెడ్డిపాలెం నుంచి యాత్ర ప్రారంభమైంది. కొవ్వూరు…
-
Memantha Siddham Bus Yatra: రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం.. దారిపొడవునా గుండెల నిండా ప్రేమ!
వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఎన్నికల సమరంలో దూసుకెళ్తున్నారు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రను ప్రారంభించి ప్రజల్లోకి వెళ్లారు. సీఎం జగన్ చేపట్టిన ఈ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని…
-
AP Elections: మరో సంచలన సర్వే.. వైసీపీకి ఎన్ని సీట్లంటే?
దేశంలో పార్లమెంట్ ఎన్నికల వేళ.. పలు సర్వేలు విడుదల అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ పార్టీ సాధిస్తుందనే అంశంపై ప్రజల అభిప్రాయాలను సేకరించి ఫలితాలను బయటకు చెబుతున్నాయి. తాజాగాప్రముఖ జాతీయ మీడియా ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ టైమ్స్ నౌ–ఈటీజీ…
-
AP Politics: నెల్లూరులో ముఖ్యనేతలతో భేటీ.. నేడు బస్సు యాత్రకు విరామం!
వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర రాయలసీమ జిల్లాలో ముగిసింది. మార్చి 27న తేదీన ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర ఎనిమిదవ రోజుకు చేరుకుంది. తిరుపతి…
-
AP Elections: మళ్లీ అధికారంలోకి రాగానే తొలి సంతకం చేస్తా.. సీఎం జగన్
కొంచెం ఓపిక పట్టండి.. జూన్ 4న మళ్లీ అధికారంలోకి రాగానే తొలి సంతకం వలంటీర్ వ్యవస్థపైనే చేసి ప్రతీ ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తామని వైసీపీ అధినేత, సీఎం జగన్ ప్రకటించారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా…
-
AP Elections: టిప్పర్ డ్రైవర్ను చట్ట సభలో కూర్చోబెట్టేందుకే ఎమ్మెల్యేగా నిలబెడుతున్నా!
వైసీపీ అధినేత, సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర తిరుపతి జిల్లాలొ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ యాత్రకు ప్రజల నుంచి భారీగా స్పందన లభిస్తుంది. దారి పొడవునా గజమాలలతో ఘనస్వాగతం పలుకున్నారు. దీంతోపాటు ప్రజలతో…