ఆంధ్రప్రదేశ్
-
Janasena: ‘గాజు గ్లాసు’ గుర్తును ఫ్రీ సింబల్గా ప్రకటించిన ఈసీ
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి విలన్ ఎక్కడో లేరు, ఎవరో కాదు. గాజు గ్లాస్ రూపంలో ఆ విలన్ కూటమిని పట్టి పీడిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ‘గాజు గ్లాసు’ గుర్తును ఫ్రీ సింబల్గా ప్రకటించింది. ఫ్రీ…
-
Pensions: తీరు మార్చుకోని చంద్రబాబు.. పెన్షన్దారులకు తప్పని ఇబ్బందులు!
వృద్ధులు, వికలాంగులు, వితంతువులపై చంద్రబాబు నిజంగానే కక్షకట్టారు. వాలంటీర్ల మీద, సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో పెన్షన్ లబ్ధిదారుల మీద ఆయన కక్షతీర్చుకుంటున్నారు. అసలు వాలంటీర్ వ్యవస్థను సమూలంగా లేకుండా చేయాలన్నదే ఆయన లక్ష్యం.. అవును,…
-
YCP: భారీగా పడిపోతున్న టీడీపీ గ్రాఫ్!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి అధికార, ప్రతిపక్ష టీడీపీ కూటమిల మధ్య బహుముఖ పోటీ ఉంటుందని కొందరు చెబుతున్నా.. వైసీపీ నేతలు మాత్రం ఆ మాటల్ని కొట్టిపారేస్తున్నారు. ఈసారి వార్ వన్ సైడేనని, 130కి పైగా స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి…
-
YCP: వైఎస్సార్సీపీ మేనిఫెస్టోకు సర్వజనామోదం!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు సిసలు ఎన్నికల రణరంగం ఇప్పుడే మొదలైందని చెప్పాలి. నిన్న వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా అదే చర్చ జరుగుతోంది. నిజానికి వైసీపీ…
-
AP: ప్రచార హోరు.. సీఎం జగన్ జోరు..
సార్వత్రిక ఎన్నిల పోలింగ్కి మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. నిన్న మేనిఫెస్టో ప్రకటనతో ఎన్నికల రణభేరిని మోగించిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఇవాళ్టి నుంచి ప్రచారంలో మరింత జోరు పెంచనున్నారు. మొన్నటి దాకా ‘సిద్ధం’, ‘మేమంతా…
-
YSRCP Manifesto 2024: గత పథకాలకు మళ్లీ చోటు.. మేనిఫెస్టోను విడుదల చేసిన జగన్!
వైసీపీ మేనిఫెస్టో విడుదలైంది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. 2019లో ఇచ్చిన పథకాలను కొనసాగిస్తూనే వాటికి ఇచ్చే నిధులను కొంత పెంచుతూ మేనిఫెస్టోలో చోటు కల్పించారు. ప్రస్తుతం వైసీసీ…
-
Manifesto: వైసీపీ మేనిఫెస్టో నేడే.. రైతు కుటుంబాల కోసం కీలక నిర్ణయం!
ఏపీలో మే 13న జరగనున్న ఎన్నికల సమరంలో భాగంగా అధికార పార్టీ వైసీపీ మేనిఫెస్టో విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ ఇవాళ ఉదయం 11 గంటలకు మేనిఫెస్టోను తాడేపల్లి సీఎం కార్యాలయంలో…
-
YS Jagan: శత్రువులతో చేతులు కలిపిన వీళ్లా వారసులు?
వైసీపీ అధినేత, సీఎం జగన్ కడప గడ్డపై ఇచ్చిన ప్రసంగం దద్దరిల్లింది. ప్రతీ పదంలోనూ పంచ్ విసిరారు. వివేకా రెండో పెళ్లి నుంచి హత్య వరకు ప్రతీ అంశంపై ఓ క్లారిటీ ఇచ్చారు. పులివెందులలో జగన్ ఇచ్చిన స్పీచ్కు…
-
AP Elections: గెలుపే లక్ష్యంగా వైసీపీ అడుగులు.. నవరత్నాలకు కొనసాగింపుగా మేనిఫెస్టో!
రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీనిలో భాగంగానే వైసీపీ మేనిఫెస్టోను మెరుగులు దిద్దేందుకు పార్టీ నేతలు పూనుకున్నారు. సీఎం జగన్ సమక్షంలో కాసేపట్లో పార్టీ ముఖ్య…
-
AP Elections: ఎల్లుండి నుంచే సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం.. ప్రతి రోజూ మూడు బహిరంగ సభలు!
వైసీపీ అధినేత, సీఎం జగన్ ఏప్రిల్ 28 నుంచి ఎన్నికల ప్రచార భేరి మోగించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి సీఎం శ్రీకారం చుట్టనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12.30…