Parliament
-
జాతీయం
Parliament: పార్లమెంట్ లో ఎంపీలు షాక్.. అసలేం జరిగింది?
పార్లమెంట్ క్యాంటీన్లో ఎంపీలతో కలిసి ప్రధాని నరేంద్రమోడీ లంచ్ చేశారు. సడెన్గా ప్రధాని తమతో లంచ్ చేయడంతో సదరు ఎంపీలు షాకయ్యారు. శుక్రవారం తన తోటి పార్లమెంట్…
Read More » -
మరిన్ని
Elections: పాకిస్తాన్ లో కొనసాగుతున్న పోలింగ్. . దేశంలో ఇంటర్నెట్ బంద్
పాకిస్తాన్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. నేడు ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. పాకిస్తాన్ దేశ వ్యాప్తంగా 13 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కు…
Read More » -
జాతీయం
Lakshadweep: పర్యటక రంగంపై కేంద్రం ఫోకస్.. టూరిస్ట్ హబ్ గా లక్ష్యద్వీప్
దేశంలో టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టిందని కేంద్ర అర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంట్ లో గురువారం ఓటాన్…
Read More » -
జాతీయం
Parliament Budget Session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. కొత్త పార్లమెంట్ లో రాష్ట్రపతి తొలి ప్రసంగం
ప్రపంచంలోకెల్లా భారత సంస్కృతి, సభ్యత ఎంతో గొప్పదని భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అన్నారు. పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా నూతన పార్లమెంట్కు వచ్చారు. ఈ…
Read More » -
తెలంగాణ
KCR: బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్ధేశం… పోరాడాల్సింది మనమే అంటూ సూచన
తాను త్వరలో ప్రజల్లోకి వస్తానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. తెలంగాణ హక్కుల కోసం పోరాడే…
Read More » -
ప్రత్యేక కథనం
జనవరి 18: చరిత్రలో ఈరోజు
ఎన్టీఆర్ వర్ధంతి (18 జనవరి 1996)ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ప్రఖ్యాత సినీ నటుడు నందమూరి తారక రామారావు వర్ధంతి నేడు. నిమ్మకూరులో…
Read More » -
తెలంగాణ
Rajya Sabha: రాజ్యసభలో ఖాళీ అవనున్న సీట్లు.. తెలంగాణలో ఎవరికో ఛాన్స్?
దేశ వ్యాప్తంగా తొమ్మిది మంది కేంద్ర మంత్రులతో సహా 68 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఈ ఏడాదితో పూర్తి కానుంది. వీరిలో రైల్వే మంత్రి అశ్విని…
Read More » -
TMC MP: ఉపరాష్ట్రపతిని వెక్కిరించిన ఎంపీ.. నెటిజన్స్ ఫైర్
తమను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష ఎంపీలు చేసిన నిరసన విమర్శలకు దారితీసింది. మంగళవారం కొత్త పార్లమెంటు ఆవరణలో మెట్లపై ప్రతిపక్ష ఎంపీలు కూర్చుని నిరసన చేశారు.…
Read More » -
Parliament: లోక్ సభలో గందరగోళం.. విపక్ష ఎంపీల సస్పెండ్
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో గందరగోళం ఏర్పడింది. ఫలితంగా 14 మంది విపక్ష ఎంపీలపై వేటు పడింది. సమావేశాలు ముగిసే వరకు వారికి అనుమతిలేదని స్పీకర్ ఓం బిర్లా…
Read More »