Karimnagar
-
తెలంగాణ
BRS: పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్.. కరీంనగర్, పెద్దపల్లి అభ్యర్థుల ఖరారు
తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతల సమావేశం కొనసాగుతోంది. కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాలపై సమీక్ష జరుగుతోంది. కరీంనగర్,…
Read More » -
జాతీయం
BJP: తెలంగాణలో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ ఫోకస్.. ఆరుగురు ఖరారు
పార్లమెంట్ ఎన్నికలను తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు సీరియస్గా తీసుకున్నారు. కీలక నేతలంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి సత్తాచాటి…
Read More » -
తెలంగాణ
Telangana: బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకుంటాయంటే చెప్పుతో కొట్టండి: బండి సంజయ్
కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని ఎవరైనా చెబితే వాళ్లను చెప్పుతో కొట్టండి అంటూ కార్యకర్తలకు,…
Read More » -
తెలంగాణ
Etala Rajender: కాంగ్రెస్ గూటికి ఈటెల.. వార్తల్లో నిజమెంతా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి…
Read More » -
తెలంగాణ
Bandi Sanjay: రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన ఎంపీ… అధికారులపై ఆగ్రహం
హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలంలోని తంగళ్ళపల్లిలో CRIF నిధులతో చేపడుతున్న శనిగరం – సుందరగిరి రోడ్డు విస్తరణ పనులను కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు. రోడ్డు…
Read More » -
తెలంగాణ
BJP: గల్లీలో ఎవరున్నా… ఢిల్లీలో బీజేపీ ఉండాలి: బండి సంజయ్
గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో జరిగిన నవ యువ ఓటర్ల సమ్మేళనంలో…
Read More » -
ప్రత్యేక కథనం
New Year: మహిళతో కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వెకిలి చేష్టలు
కొత్త సంవత్సర వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వెకిలి చేష్టలు చేశారు. వేడుకల్లో పాల్గొన్న మహిళా కార్యకర్తతో అనుచితంగా ప్రవర్తించారు. కేక్ కట్…
Read More » -
తెలంగాణ
TS Politics: ఈటల రాజేందర్ కాంగ్రెస్ లో చేరనున్నారా?… ఎందుకు?
బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్తో ఇప్పటికే సంప్రదింపులు జరిపారని, అతి త్వరలోనే ఆ పార్టీలో చేరనున్నారని విశ్వాసనీయ…
Read More » -
తెలంగాణ
Bandi Sanjay: ‘సామాజిక అధికార శిబిరం’…. 18 రకాల ఉపకరణాలు పంపిణీ
దివ్యాంగులు, మహిళలు, వృద్దులు, పిల్లల కోసం గత మూడేళ్లలో కేంద్రం 100 కోట్లు ఖర్చు చేసిందని ఎంపీ బండి సంజయ్ చెప్పారు. ఉపకరణాలు రానివాళ్లు బాధపడాల్సిన పనిలేదని,…
Read More » -
ప్రత్యేక కథనం
Judo: జూడో రాష్ట్రస్థాయి పోటీలు… ఈ నెల 5 నుంచి ప్రారంభం
సుల్తానాబాద్ పట్టణంలో ఈనెల 5న రాష్ట్ర స్థాయి జూడో పోటీలను ప్రారంభించబోతున్నామని జిల్లా జూడో సంఘం అధ్యక్షుడు మాటే సంజీవ్కుమార్ తెలిపారు. సుల్తానాబాద్లో స్థానిక ఇండియన్ పబ్లిక్…
Read More »