తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

GeetaMadhuri: గీతామాధురికి పండంటి మగబిడ్డ.. అభిమానుల విషెస్

ప్రముఖ గాయని గీతా మాధురి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ సంతోషకరమైన వార్తను గీతామాధురి తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇటీవలే ఆమె సీమంతం జరుగగా.. ఫిబ్రవరి 10న బాబుకి జన్మనిచ్చారట. దీంతో ఈ పోస్టును చూసిన నెటిజన్స్, అభిమానులు గీతా, నందు జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also read: Suhani Bhatnagar: బాలీవుడ్ లో విషాదం.. 19 ఏళ్లకే దంగల్ నటి మృతి

నందు, గీతా మాధురి ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. 2014లో వీరి వివాహం జరగగా.. 2019లో పాపకు జన్మనిచ్చారు. ఇప్పుడు రెండోసారి మగ బిడ్డకు జన్మనిచ్చారు గీతామాధురి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button