పోల్స్
-
Mitchell Marsh: మిచెల్ మార్ష్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి?
వరల్డ్ కప్ ట్రోఫీపై ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ మార్ష్ కాళ్లు ఉంచడంపై భారత్ లోని క్రికెట్ ఫ్యాన్స్, ప్రపంచంలోని పలు దేశాలు మండిపడ్డాయి. ఆయనను తిడుతూ కామెంట్స్ చేశారు. తాజాగా.. ఈ వ్యవహారంపై మిచెల్ మార్ష్…
-
India Vs Australia: నేటి మ్యాచ్ లో ఇండియా గెలుస్తుందా?
ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ జరుగుతోంది. సిరీస్ లో భాగంగా ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్ ల్లో ఆతిథ్య భారత్ జట్టు విజయాన్ని అందుకుంది. ఇక మంగళవారం గౌహతి…
-
హైదరాబాద్ పేరు మారుస్తామన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో మీరు ఏకీభవిస్తారా?
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును మారుస్తామని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఈ నగరానికి హైదర్ పేరు అవసరమా? అని అడిగారు. హైదర్ ఎక్కడి నుంచి వచ్చాడని,…
-
ఈ ఎన్నికల్లో ఆర్టీసీ ఉద్యోగుల మద్దతు ఎవరికి దక్కుతుంది?
తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్టీసీ ఓటర్లు కీలకంగా మారనున్నారు. ప్రస్తుతం సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యో గులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల వరకు ఓట్లున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీలో 43…
-
KTR: రాహుల్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మీరు నమ్ముతారా?
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ కి 4 సవాళ్లను విసిరారు. తాను పోటీ పరీక్షలు రాసి, విదేశాలకు వెళ్లి చదువుకున్నానని.. నిరుద్యోగుల బాధలు తనకే తెలుసని పేర్కొన్నారు.…
-
1,60,083 ఉద్యోగాలు భర్తీ చేశామన్న కేటీఆర్ మాటలు వాస్తవామేనా?
మరి కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎంత..? చెప్పే దమ్ముందా..? అని ప్రతిపక్షాలకు కేటీఆర్ సవాల్ విసిరారు. మరో 42 వేల ఉద్యోగాలు భర్తీ ప్రక్రియలో ఉన్నాయని…తమ కంటే మెరుగ్గా ఉద్యోగాలు…
-
ఆస్ట్రేలియాతో జరిగే రెండో టీ20లో భారత్ గెలుస్తుందా?
టీ20 సిరీస్ లో భాగంగా నేడు తిరువనంతపురం వేదికగా భారత్, ఆసీస్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. గురవారం విశాఖలో మొదటి టీ20 మ్యాచ్ జరిగగా.. భారత జట్టు ఆసీస్ ను ఓడించింది. ఇక…
-
CPI: చంద్రబాబు బెయిల్ పై సీపీఐ నారాయణ వ్యాఖ్యలు నిజమేనా?
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు ఏ క్షణంలోనైనా మళ్లీ అరెస్ట్ అవుతారని సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ, బీజేపీ కలిసేందుకు పవన్ మధ్యవర్తిత్వం చేస్తున్నారని.. చెప్పుకొచ్చారు. లోకేష్ అమిత్…
-
చైనాలో వచ్చిన కొత్త రకం వ్యాధి వల్ల భారతదేశానికి ఏమైనా హాని ఉందనుకుంటున్నారా?
చైనాలో పుట్టిన కరోనా వైరస్ సృష్టించిన బీభత్సం నుంచి ప్రపంచం ఇంకా తేరుకోక ముందే.. మళ్ళీ చైనాలో కొత్త వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి అంతుచిక్కని లక్షణాలున్న న్యుమోనియా. ఈ వ్యాధి బారిన పిల్లలు పడుతున్నారని..…