తెలుగు
te తెలుగు en English

ఆంధ్రప్రదేశ్

  • Minister Suresh: చంద్రబాబు అందరినీ వాడుకున్నారు.. మంత్రి ఆదిమూలపు ఫైర్

    చంద్రబాబుపై మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చంద్రబాబు ఓట్లకోసమే వాడుకున్నారని దుయ్యబట్టారు. ఆయన పాలనలో ఆర్థిక, విద్య, వైద్య, రాజకీయ, సామాజిక రంగంలో న్యాయం జరగలేదని విమర్శించారు. Read also:…

  • AP Government: లిక్కర్ స్కాంలో చంద్రబాబు హస్తం.. రాష్ట్ర ఖజానాకు గండి

    ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు లిక్కర్ స్కాం చుట్టూ తిరుగుతున్నాయి. టీడీపీ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా కొన్ని డిస్టిలరీలకు మేలు చేశారంటూ ఆరోపణలతో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై కేసు నమోదైంది. తాజాగా, నారా చంద్రబాబు కనుసన్నల్లోనే మద్యం కుంభకోణం…

  • Vijayasai Reddy: పురంధేశ్వరీ అది మీకే సాధ్యం.. విజయసాయిరెడ్డి కామెంట్స్

    ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, వైసిపి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రతిరోజు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇక తాజాగా విజయసాయిరెడ్డి పురంధేశ్వరిపై కామెంట్స్ చేశారు. Read also: AP Caste Census:…

  • AP Caste Census: ఏపీలో కులగణన.. రాజమండ్రిలో రౌండ్ టేబుల్ సమావేశం

    తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సమగ్ర కులగణన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మీటింగ్ కు బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కలెక్టర్ మాధవిలత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్, ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు, పలు కులసంఘాల ప్రతినిధులు…

  • Book: ‘జగన్మోహనం.. అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్’.. పుస్తకం ఆవిష్కరణ

    అమరావతి సెక్రటేరియట్‌లో ‘జగన్మోహనం.. అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్’ అనే పుస్తకాన్ని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు తెలుపుతూ పుస్తక రచన జరిగింది. సీఎం జగన్ చేసిన…

  • CM Jagan: బాబు హయాంలో అంతా దోపిడీనే.. నమ్మి మోసపోవద్దు

    టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అంతా దోపిడేనని సీఎం జగన్ మరోసారి ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారని విమర్శించారు. ప్రజలకు మంచి…

  • AP Government: భూ విప్లవం.. సీఎం జగన్ మరో ముందడుగు

    ఏపీ రెవెన్యూ వ్యవస్థలో చారిత్రాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు సీఎం జగన్ మరో ముందడుగు వేశారు. భూమిలేని పేదలకు భూమిని అందించడమే కాకుండా వాటిపై సర్వ హక్కులు కల్పిస్తూ భూ సమస్యలకు చెక్ పెడుతున్నారు. ఈ మేరకు భూ యాజమాన్య…

  • AP Elections: టీడీపీతో జనసేన పొత్తు.. మొదలైన గ్రూపు రాజకీయాలు!

    ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారుతున్నాయి. రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు జనసేన, టీడీపీ పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయితే టీడీపీతో పొత్తు మహిమా.. జనసేనలో గ్రూపు రాజకీయాలు బయట పడుతున్నాయి. అనకాపల్లిలో టీడీపీతో జరిగిన…

  • Balakrishna: పవన్ కల్యాణ్ గురించి బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు

    జనసేనాని పవన్ కల్యాణ్ తో తనకు భావసారూప్యత ఉందంటూ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఇద్దరమూ ముక్కుసూటిగా మాట్లాడే వాళ్లమేనని చెప్పుకొచ్చారు. ఈమేరకు హిందూపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో బాలయ్య ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.…

  • AP Government: రాష్ట్రంలో ప్రత్యేక యాప్.. నాణ్యతలేని మందులకు చెక్!

    రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన మందులు అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ఈ మేరకు గత నాలుగున్నరేళ్లుగా నాణ్యత లేని మందులు లేకుండా చేసేందుకు నూతన విధానం ప్రవేశపెట్టారు. ఈ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం…

Back to top button