ఆంధ్రప్రదేశ్
-
TDP: మంత్రి అనిల్ చీటీ చించేసిన జగన్… మళ్ళీ ఎక్కడికి వెళ్తాడోనని చంద్రబాబు ఎద్దేవా
నెల్లూరులో నిర్వహించిన రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వైఎస్ఆర్సీపీ నేతకు సీటెక్కడో తెలియదని ఎద్దేవా చేశారు. Also Read:…
-
AP Government: యువతకు ఉపాధే లక్ష్యం..కాస్టిక్ సోడా హబ్గా కాకినాడ
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనతోపాటు యువతకు ఉపాధే లక్ష్యంగా ఏపీ సర్కార్ ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా 2022 ఏప్రిల్ 21న రూ.2,700 కోట్లతో తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో సీఎం జగన్ ప్రారంభించిన కాస్టిక్ సోడా యూనిట్ మరికొద్దిరోజుల్లో పూర్తిగా…
-
Jayadev: రాజకీయాల నుంచి తప్పుకుంటున్న… గల్లా జయదేవ్ సంచలన వ్యాఖ్యలు
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడంలేదని, ప్రత్యక్ష రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నానని ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటించారు. టీడీపీలో కీలక నేత జయదేవ్ ప్రకటన రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. రెండుసార్లు ఎంపీగా గెలిచి,…
-
Naga Babu: రచ్చ లేపుతున్న నాగబాబు ట్వీట్… పొత్తు చివరి వరకు నిలిచేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఎవరికి అర్థంకానీ పరిస్థితి నెలకొంది. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగతారో ఎవరు ఎప్పుడు ఏ పార్టీ నుంచి జంప్ అవుతారో అర్థం కావడంలేదు. దీనికి టీడీపీ, జనసేన పొత్తే ఉదాహరణ…
-
AP Elections: నా ధైర్యం మీరే.. జగన్ జన సునామీ!
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో 175 స్థానాలు అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భీమిలి నియోజకవర్గ పరిధిలోని సంగివలసలో…
-
AP Politics: టీడీపీకి ఎదురుగాలేనా? సీట్ల కేటాయింపులో తికమక!
ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. ఒకవైపు వైసీపీలో భారీగా సిట్టింగ్లను సీఎం జగన్ మార్పులు చేస్తుండగా.. మరోవైపు టీడీపీ సీట్ల కేటాయింపులో తికమకపడుతోంది. దీంతో టీడీపీ, జనసేన పొత్తుతో ఎవరికి సీట్లు వస్తాయనేది ఆశావాహుల్లో టెన్షన్ మొదలైంది. కాగా,…
-
YSRCP: సిద్ధం బహిరంగ సభ…సీఎం జగన్ పై మంత్రి ధర్మాన ప్రసాద్ ప్రశంసలు
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ప్రతిపక్షాల నాయకుల నడుమ మాటల తూటాలు పెలుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు భీమిలీ వేదికగా సీఎం జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. టీడీపీ, జనసేన పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సభకు…
-
CM Jagan: ‘రానున్నది కౌరవులతో యుద్ధం.. తాను అభిమన్యుడిని కాదు అర్జునుడిని’
ఏపీలో ఎన్నికలకు వైసిపి సమర శంఖారావం పూరించింది. అందుకు అనుగుణంగా సీఎం జగన్ సిద్ధం పేరుతో విశాఖ జిల్లా భీమిలీలోని తగరపు వలస జంక్షన్లో భారీ బహిరంగ సభను నిర్వహించి ప్రసంగించారు. సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాలకు చెందిన…
-
YS Sharmila: గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిశీలించిన షర్మిల… ప్రభుత్వ నిర్లక్ష్యంపట్ల మండిపాటు
గుండ్లకమ్మ ప్రాజెక్టును ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్కు సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంపట్ల షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ 750 కోట్లు ఖర్చు పెట్టి గుండ్లకమ్మ ప్రాజెక్టు కడితే మెయింటెనెన్స్…
-
TDP: వైఎస్ఆర్సీపీకి కౌంట్ డౌన్ ప్రారంభం… ‘రా కదలిరా’ సభలో చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నేడు అన్నమయ్య జిల్లా పీలేరులో ‘రా కదలిరా’ సభకు హాజరయ్యారు. పీలేరు జన గర్జన రాష్ట్రం అంతా ప్రతిధ్వనించాలని పిలుపునిచ్చారు. ప్రజాకోర్టులో జగన్ కు శిక్ష పడే సమయం సమీపించిందని, వైఎస్ఆర్సీపీకి కౌంట్ డౌన్…