Hyderabad
-
తెలంగాణ
Revanth Reddy: టార్గెట్ మెదక్… కీలక నేతలతో సీఎం రేవంత్ సమావేశం
ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ స్థానం తమకు ఎంతో ప్రతిష్ఠాత్మకమని… ఈ స్థానంలో పార్టీని గెలిపించి పూర్వవైభవం తీసుకువద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని…
Read More » -
ప్రత్యేక కథనం
Rajendranagar: జీహెచ్ఎంసీ కార్మికులపై దాడి.. వీడియో వైరల్!
ఫుట్ పాత్ పై కొబ్బరి బొండాలు అమ్మొద్దని, ఫుట్ పాత్ ఖాళీ చేయాలని చెప్పిన జీహెచ్ఎంసీ సిబ్బందిపై ఓ వ్యాపారి రాళ్లతో దాడి చేశాడు. ఇటుకలతో జీహెచ్ఎంసీ…
Read More » -
తెలంగాణ
CM Revanth: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తో సీఎం రేవంత్రెడ్డి భేటీ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ను తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని తాజ్ ఫలక్నుమాలో ఉన్న ఆయనను కలిసిన రేవంత్రెడ్డి పుష్పగుచ్చం అందించారు.…
Read More » -
తెలంగాణ
Sania Mirza: హైదరాబాద్ సీటుపై హస్తం గురి.. తెరపైకి సానియా మీర్జా పేరు?
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు సాధించాలని వ్యుహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే అభ్యర్థుల…
Read More » -
ప్రత్యేక కథనం
Wines Close: జంటనగరాల్లో వైన్ షాపుల మూసివేత
జంటనగరాల్లో ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి వైన్ షాప్ లు మూతపడనున్నాయి. బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు కూడా బంద్ పెట్టాలని పోలీసులు…
Read More » -
ప్రత్యేక కథనం
Weather: హైదరాబాద్ మారిన వాతావరణం.. ఎంజయ్ చేస్తున్న ప్రజలు
హైదరాబాద్ లో వాతావరణం ఉన్నట్టుండి ఒక్కసారిగా మారిపోయింది. అకస్మాత్తుగా ఆకాశంలో మేఘాలు కమ్ముకోవడంతో నగరవాసులను చల్లటి గాలులు పలకరించాయి. మూడు రోజులుగా ఎండలతో సతమతం అయిన జనానికి…
Read More » -
ప్రత్యేక కథనం
Hyderabad: గంజాయి చాక్లెట్ల విక్రయం… ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్లో పెద్దమొత్తంలో గంజాయి చాక్లెట్లను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టుచేసి వారిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదుచేశారు. జీడిమెట్లలో…
Read More » -
తెలంగాణ
RGIA: హైదరాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ గుర్తింపు
దేశంలోనే అత్యధిక మంది ప్రయాణికులకు సేవలందిస్తున్న హైదరాబాద్లోని శంషాబాద్లో గల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది. ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ)…
Read More » -
తెలంగాణ
BJP: మహిళల సంక్షేమానికే ప్రభుత్వం పెద్ద పీట: కిషన్ రెడ్డి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ…
Read More » -
తెలంగాణ
Kaleshwaram: తెలంగాణకు రానున్న ఎన్డీఎస్ఏ బృందం.. జలసౌధలో భేటీ
కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యయనం కోసం ఎన్డీఎస్ఏ బృందం ఇవాళ తెలంగాణకు రానుంది. ఈ మేరకు హైదరాబాద్లోని జలసౌధలో రాష్ట్ర ఇరిగేషన్ డిపార్టుమెంట్ ఆఫీసర్లు, ఇంజినీర్లతో కేంద్ర జల…
Read More »