పోల్స్
కొత్త కేబినెట్ మంత్రులు తమ పనులను సమర్ధవంతంగా నిర్వర్తిస్తారా?
ఖమ్మం జిల్లా నుంచి మల్లు భట్టి విక్రమార్క (ఉప ముఖ్యమంత్రి), పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉమ్మడి వరంగల్ నుంచి సీతక్క, కొండా సురేఖ, ఉమ్మడి మెదక్ నుంచి దామోదర రాజనర్సింహ, నిజామాబాద్ నుంచి సుదర్శన్రెడ్డి,మహబూబ్ నగర్ నుంచి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి కరీంనగర్ నుంచి శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ మంత్రులుగా గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. వికారాబాద్ నుంచి గెలిచిన గడ్డం ప్రసాద్ స్పీకర్ గా ఎంపికయ్యారు.