తెలుగు
te తెలుగు en English
పోల్స్

తెలంగాణలో ప్రభుత్వ మార్పు తర్వాత కరెంట్ సమస్య తలెత్తిందా?

రాష్ట్రంలో విద్యుత్ సరఫరా విషయమై సోషల్ మీడియాలో వ‌స్తున్న తప్పుడు వార్తలు, వదంతులను నమ్మవద్దని ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 2023 డిసెంబర్, 2024 జ‌న‌వ‌రి నెలల్లో గతంలో కంటే ఎక్కువ‌ విద్యుత్ స‌ర‌ఫ‌రా జ‌రిగింద‌ని వివరించారు. తెలంగాణలో విద్యుత్ సరఫరా గతంతో పోలిస్తే గణనీయంగా మెరుగుపడిందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.

తెలంగాణలో ప్రభుత్వ మార్పు తర్వాత కరెంట్ సమస్య తలెత్తిందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button