పోల్స్
వాలంటీర్ల డిమాండ్లకు ఏపీ ప్రభుత్వం తలోగ్గుతుందా?
రాష్ట్రవ్యాప్తంగా యూనిటీ ఆఫ్ ఏపీ వాలంటీర్లు ఆందోళన బాట పట్టారు. జిల్లాల్లోని కలెక్టరేట్ల ఎదుట ధర్నాకు దిగారు. సీఎం సొంత జిల్లా కడప కలెక్టరేట్ ఎదుట పెద్దఎత్తున వాలంటీర్లు ధర్నాలో పాల్గొని న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ల ఆందోళనకు ఏఐటీయూసీ మద్దతు తెలిపింది.
Jai jagan anna