Vijayawada
-
జాతీయం
PM Modi: సికింద్రాబాద్- విశాఖ కొత్త వందేభారత్ రైలు.. ప్రారంభించిన మోడీ
సికింద్రాబాద్- విశాఖపట్టణం మధ్య రెండో వందేభారత్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం వర్చువల్ గా ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. సికింద్రాబాద్ ప్లాట్…
Read More » -
ప్రత్యేక కథనం
Vande Bharat: తెలుగు రాష్ట్రాలకు మరో వందేభారత్.. రైలు షెడ్యూల్ ఇదే!
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య మరో వందే…
Read More » -
ఆంధ్రప్రదేశ్
BJP: వచ్చే ఎన్నికల్లో బీజేపీ బలమైన శక్తిగా నిలుస్తుంది: పురందేశ్వరి
ఏపీలో ఐదేళ్లుగా దోపిడీ పాలన సాగించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈసారి ఎన్నికల్లో దొంగ ఓట్లనే నమ్ముకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ధ్వజమెత్తారు. తిరుపతి లోక్…
Read More » -
ప్రత్యేక కథనం
New Railway Line: హైదరాబాద్- విజయవాడ మధ్య కొత్త రైల్వే లైన్.. తగ్గనున్న దూరం
హైదరాబాద్ నుంచి విజయవాడకు తక్కువ సమయంలో చేరుకోవడానికి రైల్వే కొత్త రైల్వే లైన్ అభివృద్ధి చేయబోతోంది. దీంతో ఈ రెండు నగరాల మధ్య దూరం తగ్గనుంది. ఖమ్మం…
Read More » -
ఆంధ్రప్రదేశ్
Minister Roja: కళాకారులకు గుర్తింపు కార్డులు.. డప్పు వాయించిన రోజా
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కళాకారుల గుర్తింపు కార్డుల ప్రదానోత్సవం జరిగింది. కార్యక్రమంలో మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇతర నేతలు, కళాకారులు పాల్గొన్నారు. కళాకారులకు…
Read More » -
ఆంధ్రప్రదేశ్
Ongole: 3 రోజులుగా సమయమివ్వని సీఎం జగన్.. అలిగి హైదరాబాద్ వెళ్లిన బాలినేని
పార్టీ అధికారంలోకి వచ్చాక మంత్రిగా కొనసాగిన సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు పార్టీకి దూరమయ్యేలా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో ఉద్వాసనకు గురైన మాజీ మంత్రి…
Read More » -
ఆంధ్రప్రదేశ్
vijayawada: రాజకీయ పార్టీలో వన్ మ్యాన్ షో… రాచరిక వ్యవస్థకు దారి తీస్తుంది: లక్ష్మీనారాయణ
జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని ఎప్పుడో ఓడించారని, కానీ, ప్రాంతీయ పార్టీలు ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా…
Read More » -
ఆంధ్రప్రదేశ్
YS Jagan: కృష్ణలంక ప్రజల సమస్యకు చెక్… రిటైనింగ్ వాల్ ఫేజ్-2 నిర్మాణం పూర్తి
విజయవాడ కృష్ణలంకలో ముంపు సమస్యకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించింది. రిటైనింగ్ వాల్ ఫేజ్-2 నిర్మాణ పనులను అనుకున్న సమయానికంటే ముందే పూర్తి చేసింది. దీంతో…
Read More » -
ఆంధ్రప్రదేశ్
YSRCP: గిరిజనుల అభివృద్దికి పెద్దపీట వేస్తున్న సర్కార్… వైసీపీతోనే సంక్షేమం సాధ్యం
అడవులకే పరిమితం అనుకున్న గిరిజన బిడ్డలను ఏపీ సీఎం జగన్ రాజకీయ రంగంలో కూడా చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తున్నారని మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాంనాయక్ అన్నారు.…
Read More » -
ఆంధ్రప్రదేశ్
Vijayawada: బాబుకు భారీ షాక్.. టీడీపీకి కేశినేని నాని రాజీనామా
విజయవాడ రాజకీయాల్లో భారీ పరిణామం చోటుచేసుకుంది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేశినేని నాని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నారు. ‘పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు’ అని చంద్రబాబు…
Read More »