తెలంగాణ
-
BRS Party: కాంగ్రెస్ పార్టీ నేతలను కొనొచ్చు… కార్యకర్తలను కాదు: హరీష్ రావు
కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. కామారెడ్డిలో బీఆర్ఎస్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మెనార్టీలను మోసం చేస్తున్నాయని హరీష్ రావు విమర్శించారు. అధికారంలోకి వచ్చిన…
-
TS: కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి, కావ్య
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ నుంచి వలసలు క్యూ మొదలైంది. రోజుకో నేత అధికార కాంగ్రెస్లోకి చేరున్నారు. శనివారం హైదరాబాద్ జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చేరగా.. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు…
-
Telangana: దమ్ముంటే టచ్ చేసి చూడు… బీజేపీ ఎమ్మెల్యేకి మంత్రి పొన్నం కౌంటర్
బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఆరుగురు మంత్రులు బీజేపీతో టచ్ లో ఉన్నారని.. తాము గేట్లు ఎత్తితే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.…
-
BRS Party: కడియం శ్రీహరిపై చర్యల దిశగా బీఆర్ఎస్… ఫలించేనా?
కడియం శ్రీహరి వ్యవహారంలో బీఆర్ఎస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. కడియంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఫిర్యాదు చేసేందుకు ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే గులాబీ ఎమ్మెల్యే బృందం స్పీకర్ను కలిసేందుకు అసెంబ్లీకి…
-
KTR: ‘నన్ను పిచ్చోడిని చేసిర్రు.. కాళ్లు పట్టుకున్న పార్టీలోకి రానీయ్యం’
ఎంపీ రంజిత్ రెడ్డీ, మాజీ మంత్రి పట్నం మహేందర్ పార్టీ మారేది లేదని తనతో చెప్పారని, అప్పుడు వాళ్ల మాటలు పిచ్చివాడిలా నమ్మానని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కానీ, 15 రోజుల్లో జెండా మార్చారని..…
-
KCR: బీఆర్ఎస్ కు నేతల ఝలక్.. వరంగల్ బరిలో బాబుమోహన్?
లోక్ సభ వరంగల్ అభ్యర్ధి ఎంపికపై బీఆర్ఎస్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ తరపున పార్లమెంట్ అభ్యర్ధిగా ప్రకటించిన కడియం కావ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో.. పార్టీ అధినాయకత్వం డైలమాలో పడింది. బీఆర్ఎస్…
-
BRS: బీఆర్ఎస్కు వరుస షాక్లు.. కారు దిగనున్న కీలక నేతలు!
లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు వరుస షాక్లు తగులుతున్నాయి. కీలక నేతలు వరుసగా పార్టీకి గుడ్బై చెబుతుండటం, చివరకు టికెట్ దక్కించుకున్న వారు సైతం వేరే పార్టీలోకి వెళుతుండటం కలకలం…
-
Telangana: మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలు… ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల కోటా శాసనమండలి ఉప ఎన్నిక జరుగుతోంది. జిల్లా, డివిజన్, నియోజకవర్గ…
-
CM Revanth: పరిశ్రమలతోనే యువతకు ఉద్యోగాలు.. కొడంగల్ లో సీఎం రేవంత్
పరిశ్రమలు వస్తేనే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం జరిగిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో ఓటేశారు. పరిశ్రమలు వస్తేనే అభివృద్ది జరుగుతుంది. అభివృద్ది పెరిగే…
-
BJP: ఫోన్ ట్యాపింగ్పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మరోసారి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఎంత పెద్ద నేతలున్నా విడిచిపెట్టొద్దని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎవరినీ నమ్మలేదని..…