AP Elections: టీడీపీ రెండో లిస్ట్ వచ్చేసింది.. ఏడుగురు మహిళలకు అవకాశం!
వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. ఇవాళ టీడీపీకి చెందిన అభ్యర్థుల రెండో లిస్ట్ విడుదల చేశారు. ఇప్పటికే జనసేనతో కలిసి 99 మందితో ఒక అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన చంద్రబాబు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాలో 34 మంది పేర్లను ప్రకటించారు. ఇందులో27మంది పురుషులు ఉండగా.. ఏడుగురు మహిళలకు అవకాశం కల్పించారు.
ALSO READ: రెండో అతిపెద్ద యూనివర్సిటీ..నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కర్నూల్!
123 మంది అభ్యర్థుల ప్రకటన
టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మొత్తం 175 స్థానాల్లో టీడీపీ తాజాగా విడుదల చేసిన జాబితాతో కలిపి ఇప్పటి వరకు అసెంబ్లీలో పోటీ చేయబోయే 123 మంది అభ్యర్థులను ప్రకటించింది.
34 మంది వీళ్లే..
నరసన్న పేట – బగ్గు రమణమూర్తి
గాజువాక – పల్లా శ్రీనివాసరావు
చోడవరం – కేఎస్ఎన్ఎస్ రాజు
మాడుగుల – పైలా ప్రసాద్
ప్రత్తిపాడు – వరుపుల సత్యప్రభ
రామచంద్రపురం – వాసంశెట్టి సుభాష్
రాజమండ్రి రూరల్ – గోరంట్ల బుచ్చయ్య చౌదరి
రంపచోడవరం – మిర్యాల శిరీష
కొవ్వూరు – ముప్పిడి వెంకటేశ్వరావు
దెందులూరు – చింతమనేని ప్రభాకర్
గోపాల పురం – మద్ది పాటి వెంకట రాజు
పెదకూర పాడు – భాష్యం ప్రవీణ్
గుంటూరు వెస్ట్ – పిడుగురాళ్ల మాధవి
గుంటూరు ఈస్ట్ – మహమ్మద్ నజీర్
గురజాల – యరపతినేని శ్రీనివాసరావు
కందుకూరు – ఇంటూరి నాగేశ్వరరావు
మర్కాపురం – కుందుల నారాయణ రెడ్డి
గిద్దలూరు – అశోక్ రెడ్డి
ఆత్మకూరు – ఆనం రాం నారాయణ రెడ్డి
కొవ్వూరు – వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
వెంకటగిరి – కరుగొండ్ల లక్ష్మీ ప్రియ
కమలాపురం – పుత్తా చైతన్య రెడ్డి
ప్రొద్దుటూరు – వరదరాజుల రెడ్డి
నందికొట్టూరు (ఎస్సీ) – గిత్తా
జయసూర్య ఎమ్మిగనూరు – జయనాగేశ్వర రెడ్డి