తెలుగు
te తెలుగు en English
పోల్స్

తెలంగాణలో రైతు భరోసా 10 ఎకరాలకు మాత్రమే ఇచ్చే యోచనలో సీఎం రేవంత్ దీనిపై మీ అభిప్రాయం?

రైతు బంధు పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం పునఃసమీక్షించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ యాసంగి సీజన్‌ వరకూ గతంలో మాదిరిగానే ఎలాంటి పరిమితులూ లేకుండా రైతుబంధు పంపిణీ చేసి.. వచ్చే వానాకాలం‌ నుంచి 10 ఎకరాల పరిమితితో రైతుభరోసా పేరిట నగదు పంపిణీ చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తుంది. ఒక వ్యక్తికి ఎన్ని ఎకరాలైన ఉండొచ్చు కానీ ప్రభుత్వం మాత్రమే 10 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇస్తుందని సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది పట్టాదారులుండగా.. వీరందరికీ రైతుభరోసా అందుతుంది.

తెలంగాణలో రైతు భరోసా 10 ఎకరాలకు మాత్రమే ఇచ్చే యోచనలో సీఎం రేవంత్ దీనిపై మీ అభిప్రాయం?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button