BUS YATHRA
-
ఆంధ్రప్రదేశ్
AP Elections: లంచాలు, వివక్ష లేవు.. అర్హత ఉంటే చాలు!
గత 58 నెలల కాలంలో రాష్ట్రంలో ఎక్కడా లంచాలు, ఎక్కడా వివక్ష లేవని, అర్హత ఉంటే చాలు ఏ పార్టీ అని చూడకుండా సంక్షేమ పథకాలు అందించామని…
Read More » -
ఆంధ్రప్రదేశ్
AP Elections: జగన్ మరో యాత్రకు శ్రీకారం.. నేటినుంచే ప్రచారం!
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు దూకుడుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ.. మరోసారి చారిత్రక విజయమే…
Read More » -
ఆంధ్రప్రదేశ్
AP Elections: ప్రజాక్షేత్రంలోనే జననేత..రేపటినుంచి హోరెత్తనున్న ప్రచారం
వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. ఈ మేరకు ‘మేమంతా సిద్ధం’ పేరుతో చేపట్టనున్న బస్సుయాత్ర రేపటి…
Read More » -
ఆంధ్రప్రదేశ్
AP Elections: వైసీపీ ఎన్నికల ప్రచార భేరి.. రాష్ట్రంలో 27నుంచి నయాజోష్
రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఒకవైపు అధికార పార్టీ వైసీపీ ప్రచారంలో దూసుకెళ్తుండగా.. మరోవైపు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సీట్ల సర్దుబాట్లు, అభ్యర్థుల ఎంపికలో తర్జన భర్జన పడుతున్నాయి. ఇప్పటికే…
Read More » -
ఆంధ్రప్రదేశ్
AP Elections: గతంలో ఎన్నడూ లేని విధంగా రోజుకో సభ.. రాష్ట్రమంతా ‘బస్సు యాత్ర’
ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే జగన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేయడంతోపాటు వారిలో చైతన్యం నింపేందుకు ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రను…
Read More » -
ఆంధ్రప్రదేశ్
AP Elections: ఎన్నికల ప్రచారానికి సిద్ధం.. ఈనెల 27 నుంచి బస్సుయాత్ర
ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ సిద్ధమయ్యారు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టనున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి సీఎం వైఎస్…
Read More »