మరిన్ని
-
Elections: పాకిస్తాన్ లో కొనసాగుతున్న పోలింగ్. . దేశంలో ఇంటర్నెట్ బంద్
పాకిస్తాన్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. నేడు ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. పాకిస్తాన్ దేశ వ్యాప్తంగా 13 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు…
-
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధానికి మరో దెబ్బ.. మరో కేసులో 14 ఏళ్ల జైలు
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తోషఖానా కేసులో ఆయనకు జైలు శిక్ష పడింది. ఇమ్రాన్తో పాటు ఆయన భార్య బుష్రా బీబీకి 14 ఏళ్ల జైలు విధిస్తూ కోర్టు…
-
Pakistan Court: పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు.. మాజీ ప్రధానికి పదేళ్ల జైలు
వివాదాస్పద సైఫర్ కేసులో పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, షా మహమూద్ ఖురేషికి పాకిస్థాన్ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రభుత్వ పత్రాలను లీక్ చేసిన…
-
Lepcha.. సరిహద్దులో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా హిందూవులు దీపావళి పండుగను (Diwali Festival) ఆనందోత్సాహాల మధ్య చేసుకుంటున్నారు. ప్రజలకు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రతి సంవత్సరం…
-
MOIS: వాహనదారులకు శుభవార్త.. యాక్సిడెంట్లే ఉండవు ఇక
ఎన్ని పటిష్ట చర్యలు తీసుకుంటున్నా.. నిబంధనలు (Rules) పెట్టినా రోడ్డు ప్రమాదాలు (Road Accidents) మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ప్రయాణికులు, వాహనదారుల రక్షణ కోసం కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నిత్యం చర్యలు…
-
Sowa Fish: ఒక్క చేపతో అదృష్టం తిరిగింది.. రాత్రికే రాత్రే సంపన్నుడు
అదృష్టం ఎప్పుడు ఎవరినీ వరిస్తుందో తెలియదు. అదృష్టం (Luck) వరిస్తుందని ఖాళీగా కూర్చుని ఎదురుచూడడం కాదు. కష్టపడుతుంటే అదృష్టం కలివస్తుంది. అంతేకానీ ఖాళీగా కూర్చొంటే రాదు. అలా కష్టపడిన ఓ మత్స్యకారుడికి (Fishermen) అదృష్టం కలిసి…
-
War: ఇజ్రాయిల్ పై 5 వేల రాకెట్లతో యుద్ధం.. బిక్కుబిక్కుమంటున్న జనం
పాలస్తీనా మిలిటెంట్లు ఇజ్రాయిల్లోకి ప్రవేశించి తీవ్ర అలజడి సృష్టించారు. డజన్ల కొద్దీ రాకెట్లను ప్రయోగించడంతో ఓ మహిళ మరణించిందని అక్కడి మీడియా సంస్థలు తెలిపాయి. ఇక ఇజ్రాయిల్ లో యుద్ధ స్థితి ప్రకటించడంతో పాటు, ప్రజలంతా…
-
Pakistan: భారత్ పురోగమిస్తుంటే… పాకిస్థాన్ అడుక్కతింటోందన్న పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్
మనమంటే ఇష్టంలేని వారు మనల్ని పొగిడితే ఎంత సంతోషంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఇప్పుడు భారత్ పరిస్థితి అలాగే ఉంది. మన దేశాన్ని ఆక్రమించాలని చూస్తు సరిహద్దుల వద్ద పనిచేస్తున్న ఎందరో జవాన్లను పాకిస్తాన్ పొట్టనపెట్టుకుంది.అలాంటి…