జాతీయం
-
BJP: బీజేపీ 8వ జాబితా విడుదల.. 11 మందికి చోటు
లోక్సభ ఎన్నికలకు ఇంకా ఎక్కువ సమయం లేదు. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశాయి. ఈ క్రమంలోనే కేంద్ర బీజేపీ నాయకత్వం నిన్న రాత్రి 11 మంది అభ్యర్థులతో…
-
BJP: లోక్ సభ ఎన్నికలకు దూకుడు పెంచిన బీజేపీ.. 27 మందితో మేనిఫెస్టో కమిటీ
లోక్ సభ ఎన్నికలకు బీజేపీ దూకుడు పెంచేసింది. ఇప్పటికే అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసిన కమలం పార్టీ .. తాజాగా మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన 27 మందితో ఆ…
-
Bill Gates: ప్రధానితో మోడీతో బిల్గేట్ భేటీ.. AI గురించి ముచ్చట్లు
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రధాని మోడీ ఇంట్లో శుక్రవారం భేటీ అయ్యారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, వాతావరణంలో మార్పులు, డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్టక్చర్ వంటి వాటి గురించి ఇరువురు చర్చించారు. డిజిటల్ రంగంలో భారత్…
-
ECI: సార్వత్రిక ఎన్నికలు… ఈవీఎంలు, వీవీ ప్యాట్లకు ఈసీ అనుమతి
రానున్న ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీ ప్యాట్ల వినియోగానికి అనుమతినిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం లాంఛనంగా ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సహా 4 రాష్ట్రాల్లో ఎన్నికలకు ఈవీఎంల వినియోగానికి అనుమతించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్…
-
Delhi: లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్కు మరో భారీ షాక్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తీవ్ర పరిణామం జరిగింది. మరోసారి సీఎం అరవింద్ కేజ్రీవాల్కి చుక్కెదురైంది. ఈ కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు…
-
TajMahal: తాజ్మహల్ను శివాలయంగా ప్రకటించాలని కోర్టులో పిటిషన్
తాజ్ మహల్ను తేజో మహాలయ, హిందూ దేవాలయంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా కోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది. బుధవారం దాఖలు చేసిన పిటిషన్లో.. తాజ్ మహల్లో ఇస్లామిక్ కార్యకలాపాలను నిలిపివేయాలని, ప్రార్థనా స్థలానికి…
-
CM Mamata: బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ వ్యాఖ్యలపై ఈసీ సిరీయస్… కేసు నమోదు
పశ్చిమ బెంగాల్కు చెందిన సీనియర్ బీజేపీ నేత, ఎంపీ దిలీప్ ఘోష్పై కేసు నమోదైంది. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు భారత శిక్షాస్మృతిలోని 504, 509 సెక్షన్ల కింద దుర్గాపూర్ పీఎస్లో…
-
Kerala: కేరళ సీఎం కూతురిపై ఈడీ కేసు నమోదు
కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్కు షాకిచ్చింది. ఆమె నిర్వహిస్తున్న ఐటీ కంపెనీలపై ఈడీ అధికారులు మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేశారు. ఆమె కంపెనీకి ఓ సంస్థ అక్రమ చెల్లింపులు చేసిందనే…
-
MDMK: తమిళనాడులో తీవ్ర విషాదం.. ఎంపీ ఆత్మహత్య
సార్వత్రిక ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే నేత గణేశ్ మూర్తి (77) మృతి చెందారు. టికెట్ రాలేదనే ఆవేదనతో ఆయన ఆత్మహత్యా యత్నానికి పాల్పడి మార్చి 24న…
-
Lok Sabha Elections: రెండో విడత నోటిఫికేషన్ విడుదల.. 88 పార్లమెంట్ స్థానాల్లో నామినేషన్లు!
సార్వత్రిక పోరులో రెండో విడత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం ఉదయం రెండో దశ ఎన్నికల్లో భాగంగా 88 స్థానాలకు నోటిఫికేషన్ను ఈసీ విడుదల చేసింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని…