రాజకీయం
-
CM YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే బాబుకు తెలుసా? సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
జగన్ ఎలాంటి వాడో బాబుకు తెలీదేమో కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి తెలుసని, జగన్ భూములు ఇచ్చేవాడు కానీ తీసుకునేవాడు కాదని సీఎం జగన్ అన్నారు. పాయకరావుపేటలో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార…
-
CM YS Jagan: రోజుకు మూడు జిల్లాల్లో జగన్ ప్రచారం.. నేటి షెడ్యూల్ ఇదే!
సార్వత్రిక ఎన్నికల ప్రచార గడువు మరో పదకొండు రోజుల్లో ముగియనుంది. ఇప్పటికే సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహించి.. రాష్ట్రాన్ని చుట్టేశారు.…
-
CBN: వాలంటీర్ వ్యవస్థను రూపుమాపేందుకు చంద్రబాబు మరో కుట్ర!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. వాలంటీర్ వ్యవస్థపై ముందు నుంచి విషం కక్కుతున్న ఆయన.. ఈ దిశగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. ఓ వైపు తాము…
-
Alliance: కూటమిలో లుకలుకలు.. ఉమ్మడి మేనిఫెస్టో వేదికపై కనిపించని మోదీ ఫోటో!
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఆదిలోనే లుకలుకలు మొదలయ్యాయి. ఇది కేవలం అవకాశవాద, స్వార్థపూరిత పొత్తు అని, ఇది ఎక్కువకాలం నిలబడదన్న సీఎం జగన్ మాటలే నిజమవుతున్నాయి. ఇవాళ గుంటూరు జిల్లా ఉండవల్లిలో టీడీపీ, బీజేపీ,…
-
YCP: రాష్ట్రంలో ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ అమలు కావడం లేదు: మంత్రి ధర్మాన
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీడీపీ కూటమి నేతలు దిగజారి ప్రవర్తిస్తున్నారు. మొన్నటి దాకా పెన్షన్ల పంపిణీ విషయంలో వైసీపీ మీద, వాలంటీర్ల మీద విషం కక్కి విలన్లుగా మారారు. ఇప్పుడు ప్రభుత్వం మీద అసత్య ఆరోపణలు…
-
Janasena: ‘గాజు గ్లాసు’ గుర్తును ఫ్రీ సింబల్గా ప్రకటించిన ఈసీ
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి విలన్ ఎక్కడో లేరు, ఎవరో కాదు. గాజు గ్లాస్ రూపంలో ఆ విలన్ కూటమిని పట్టి పీడిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ‘గాజు గ్లాసు’ గుర్తును ఫ్రీ సింబల్గా…
-
Pensions: తీరు మార్చుకోని చంద్రబాబు.. పెన్షన్దారులకు తప్పని ఇబ్బందులు!
వృద్ధులు, వికలాంగులు, వితంతువులపై చంద్రబాబు నిజంగానే కక్షకట్టారు. వాలంటీర్ల మీద, సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో పెన్షన్ లబ్ధిదారుల మీద ఆయన కక్షతీర్చుకుంటున్నారు. అసలు వాలంటీర్ వ్యవస్థను సమూలంగా లేకుండా చేయాలన్నదే ఆయన…
-
YCP: భారీగా పడిపోతున్న టీడీపీ గ్రాఫ్!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి అధికార, ప్రతిపక్ష టీడీపీ కూటమిల మధ్య బహుముఖ పోటీ ఉంటుందని కొందరు చెబుతున్నా.. వైసీపీ నేతలు మాత్రం ఆ మాటల్ని కొట్టిపారేస్తున్నారు. ఈసారి వార్ వన్ సైడేనని, 130కి పైగా స్థానాల్లో…
-
YCP: వైఎస్సార్సీపీ మేనిఫెస్టోకు సర్వజనామోదం!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు సిసలు ఎన్నికల రణరంగం ఇప్పుడే మొదలైందని చెప్పాలి. నిన్న వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా అదే చర్చ జరుగుతోంది.…
-
AP: ప్రచార హోరు.. సీఎం జగన్ జోరు..
సార్వత్రిక ఎన్నిల పోలింగ్కి మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. నిన్న మేనిఫెస్టో ప్రకటనతో ఎన్నికల రణభేరిని మోగించిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఇవాళ్టి నుంచి ప్రచారంలో మరింత జోరు పెంచనున్నారు. మొన్నటి దాకా…