తెలంగాణ
-
KTR: లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్… వారిని భయపెట్టడానికేనా?
ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మంత్రి కొండా సురేఖతో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లీగల్ నోటీసులు పంపారు. కేటీఆర్ నోటీసులు పంపిన వారిలో ఎమ్మెల్యే…
-
Telangana: కేటీఆర్కు భయపడే ప్రసక్తే లేదు… దేనికైనా సిద్ధమే: కొండా సురేఖ
ఫోన్ ట్యాపింగ్ వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ నేతలు, మంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవసరమైతే కోర్టుకు వెళ్తానంటూ హెచ్చరించారు. తనపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, మంత్రి…
-
CM Revanth: వారికి వెంటనే బిల్లులు చెల్లించండి… సీఎంకు హరీష్ రావు లేఖ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా పాడి రైతులు పాల ఉత్పత్తి సహకార సంఘాలుగా ఏర్పడి, ప్రభుత్వం నడిపే విజయ డెయిరీకి ప్రతీ రోజు పాలు సరఫరా చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతీ…
-
AP Politics: పింఛన్లు ఇవ్వనీయకుండా అడ్డుకుంటావా?
టీడీపీ అధినేత చంద్రబాబుకు పేదవారంటే మొదటి నుంచీ చులకన భావమేనని, ప్రతీనెల ఒకటో తేదీన పింఛన్లు ఇవ్వనీయకుండా వలంటీర్లను అడ్డుకుంటావా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అధికార దాహంతో పేదలపై, దళితులపై దాడులు…
-
AP: ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రిలీజ్.. వైఎస్ షర్మిల ఎక్కడినుంచి పోటీ చేస్తున్నారంటే?
ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ విడుదల చేసింది. 114 అసెంబ్లీ, 5 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప నుంచి లోక్ సభ…
-
Telangana: ఏడేండ్లలో 5,304 రైతుల ఆత్మహత్య … కేసీఆర్ పాలనపై టీ.కాంగ్రెస్ ట్వీట్
తెలంగాణలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం నడుస్తుంది. కేసీఆర్ రైతుల సమస్యలను తెలుసుకోవడానికి వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర…
-
Congress: రైతులకు శుభవార్త.. త్వరలో రుణమాఫీ…?
తెలంగాణలోని రైతులకు త్వరలోనే శుభవార్త అందనుంది. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత రుణమాఫీ ప్రక్రియను ప్రారంభిస్తామని, రుణమాఫీ విషయంలో రైతులెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు.…
-
Telangana: చేసిన పాపాలకు కేసీఆర్ పశ్చాత్తాపం పడాల్సిందే… T-కాంగ్రెస్ ట్వీట్
తెలంగాణ రాష్ట్రంలో ఎండిన పంటలను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. మూడు జిల్లాల పర్యటనల సందర్భంగా రైతుల బాధలను కేసీఆర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రైతులపై ప్రభుత్వానికి ప్రేమ లేదని.. రుణమాఫీ ఏమైందని ఈ సందర్భంగా…
-
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం: కవిత బెయిల్ పిటిషన్పై నేడు విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఇవాళ కీలక పరిణామం జరగనుంది. ఈ కేసులో అరెస్టై తీహార్ జైల్లో జ్యుడీషియల్ రిమాండును ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై…
-
BRS Party: తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందనుకోలేదు: కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో రైతులంతా కన్నీరుమున్నీరవుతున్నారని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. మూడు జిల్లాలో ఎండిపోయిన పంటల్ని పరిశీలించానని… ప్రభుత్వం నీళ్లు ఇస్తామంటేనే…