జాతీయం
-
Sumalatha: కాషాయం గూటికి ఎంపీ సుమలత.. ఎన్నికల్లో పోటీచేయనని వెల్లడి
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నటి, ఎంపీ సుమలత అంబరీష్ పోటీ చేయడం లేదు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ప్రకటించారు. దీంతో పాటుగా బీజేపీలో చేరుతున్నట్లుగా కూడా స్పష్టం చేశారు. మాండ్యలో మద్దతుదారుల సమావేశంలో సుమలత…
-
RBI: రూ. 2,000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన
రూ. 2,000 నోట్లపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు 97.69 శాతం నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చినట్లు స్పష్టంచేసింది. రద్దు చేసిన వాటిలో కేవలం రూ.8,202 కోట్లు విలువచేసే…
-
K Kavitha: బెయిల్ కోసం కవిత పిటిషన్… వాయిదా వేసిన కోర్టు
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 4వ తేదీకి వాయిదా పడింది. కవిత బెయిల్ పిటిషన్ను విచారణకు స్వీకరించిన రౌస్ అవెన్యూ కోర్టు…
-
Breaking: ఢిల్లీ లిక్కర్ స్కామ్… తీహార్ జైలుకు సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో…
-
ECI: ఎన్నికల అభ్యర్థులకు ఈసీ ఝలక్.. ఇక నుంచి కొత్త రూల్స్
దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం హీటుక్కుతోంది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ప్రచారానికి రంగంసిద్దం చేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటించారు కూడా.. దీంతో ఎన్నికల ప్రచారానికి సమాయత్తమవుతుండగా.. ఎన్నికల కమిషన్ పార్టీలకు ఝలక్…
-
Modi: మ్యాచ్ ఫిక్సింగ్కి ప్రయత్నిస్తున్న బీజేపీ… ఎన్నికలపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు
ప్రధాని మోడీ లోక్ సభ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీ రామ్ లీలా మైదానంలో ‘లోక్ తంత్ర బచావో’ పేరిట నిర్వహించిన ర్యాలీలో రాహుల్ గాంధీ…
-
West Bengal: సీఏఏకు తాము వ్యతిరేకం… మమతా బెనర్జీ స్పష్టీకరణ
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి బీజేపీపై మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లు గెలుస్తామని బీజేపీ చెబుతోందని, అయితే 200 మార్కును దాటాలని ఆ పార్టీకి తాను సవాల్ చేస్తున్నానన్నారు. 2021…
-
Delhi: ప్రధాని మోదీపై ఉద్ధవ్ ఠాక్రే ఘాటు వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోదీ మీద మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో విపక్ష ఇండియా కూటమి నిర్వహించిన మెగా ర్యాలీలో పాల్గొన్న ఆయన.. మోదీ సర్కార్…
-
Bharat Ratna: అద్వానీకి భారతరత్న… ఇంటికెళ్లి ప్రదానం చేసిన రాష్ట్రపతి
బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతరత్న ప్రదానం చేశారు. అనారోగ్యం కారణంగా స్వయంగా రాష్ట్రపతి అద్వానీ ఇంటికెళ్లి పురస్కారం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఐదుగురికి భారతరత్న అవార్డులను…
-
Delhi: నేడు ఢిల్లీలో ‘ఇండియా’ కూటమి మహార్యాలీ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష కూటమి ఇండియా ఇవాళ ఢిల్లీలో మహార్యాలీకి పిలుపునిచ్చింది. ప్రజాస్వామ్య పరిరక్షణ నినాదంతో విపక్ష ఇండియా కూటమిలోని పార్టీలన్నీ ఈ ర్యాలీలో పాల్గొననున్నారు.…